నేడు ప్రపంచ అవగాహనా శాంతి దినోత్సవం

న్యాయవాది పాల్ పి. హారిస్ ఏర్పాటు చేశారు

రోటరీ ఇంటర్నేషనల్‌ సంస్థగా గుర్తింపు

యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేశాయి

మానవసేవను అందించేందుకు ఏర్పాటు చేశారు

వ్యాధుల నివారణ-చికిత్స

మంచినీరు-పారిశుద్యం అందించడం

తల్లి, పిల్లల ఆరోగ్యం కోసం కృషి

ప్రాధమిక విద్య అందించడం

అక్ష్యరాస్యత, ఆర్థిక, సమాజ అభివృద్ది

శాంతి, సంఘర్షణల నివారణ దీని లక్ష్యం