వంశీని లాక్కెళ్తున్న పోలీసులు, ఎలా ఉండేవాడు ఎలా ఐపోయాడు…!

సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీకి విధించిన రిమాండ్‌ నేటితో ముగిసింది. దీంతో వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తులను కోర్టుకు తరలించారు పోలీసులు.

Post Published By: Vencateshg
Updated : 25 March 2025, 1:40 PM IST

Published : 
  • 25 March 2025, 1:40 PM IST

Exit mobile version