వంశీని లాక్కెళ్తున్న పోలీసులు, ఎలా ఉండేవాడు ఎలా ఐపోయాడు…!

సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీకి విధించిన రిమాండ్‌ నేటితో ముగిసింది. దీంతో వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తులను కోర్టుకు తరలించారు పోలీసులు.

  • Written By:
  • Publish Date - March 25, 2025 / 01:40 PM IST

సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీకి విధించిన రిమాండ్‌ నేటితో ముగిసింది. దీంతో వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తులను కోర్టుకు తరలించారు పోలీసులు.

ఈ కేసులో A-1గా వల్లభనేని వంశీ మోహన్, A-4గా గంటా వీర్రాజు, A-7గా ఎలినేని వెంకట శివరామ కృష్ణ ప్రసాద్, A -8గా నిమ్మల లక్ష్మీపతి, A-10గా వేల్పూరు వంశీ ఉన్నారు.