సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విధించిన రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తులను కోర్టుకు తరలించారు పోలీసులు.