భారత్ టీ20 వరల్డ్కప్ హిస్టరీలో మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇదివరకు 2007లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టైటిల్ గెలిచిన టీమిండియా,
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ 2026 ఈసారి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద సీజన్గా నిలవనుంది.
అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది
క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం పంచేందుకు మరో రసవత్తర పోరు సిద్ధమైంది. ఆసియాలోని రెండు బలమైన జట్లు బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ మధ్య మూడు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ -ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు గానూ టీమ్ ఆఫ్ ది టోర్నీ జట్టును ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్..
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన వేళ.. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఈ సమయంలో భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని గర్ల్ఫ్రెండ్ మహీకా శర్మ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ అనంతరం చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ పై తన జెండాను ఎగురవేసింది. టీ 20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్లదే ఆధిపత్యం.. పైగా ఉపఖండపు పిచ్ లలలో ఎక్కువ శాతం బ్యాటింగ్ కే అనుకూలిస్తుంటాయి
ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా.. ఇది సినిమా డైలాగ్… మరి క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు మ్యాచ్ గెలిపించామా లేదా..