Home » తాజా వార్తలు
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో సెంచరీతో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. ఐపీఎల్లో అత్యంత తక్కువ వయస్సులో
ఇప్పుడున్న జనరేషన్లో నాని తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరైనా ఉంటారు అంటే అది శ్రీ విష్ణు మాత్రమే. మనోడి మీద ఈజీగా 15 కోట్ల పెట్టుబడి పెట్టొచ్చు..
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణను ఎంపిక చేసింది ఆ పార్టీ.
రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్పై మూడు రోజుల పాటు యుద్ధం ఆపివేస్తున్నట్టు ప్రకటించాడు.
కింగ్ ఎక్కడున్నా కింగే... ఈ కామెంట్ వరల్డ్ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది... ఎందుకంటే ఫామ్ లో ఉన్న లేకున్నా కోహ్లీ తగ్గేదే లే అన్న రీతిలోనే ఉంటాడు..
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో NIA చేతికి కీలక వీడియో అందినట్లు తెలుస్తోంది. దాడి జరిగినప్నపుడు అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు ఉగ్రదాడి మొత్తాన్ని వీడియో తీసినట్టు సమాచారం.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్ గా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్ తనపై అంచనాలను నిలబెట్టుకోలేకపోతున్నాడు. విధ్వంసకర బ్యాటర్ గా పేరున్న పంత్ ప్రస్తుత ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తనదైన కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్ లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైన బుమ్రా పూర్తి ఫామ్ అందుకున్నాడు.
లక్నో బౌలింగ్ మిరాకిల్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్లోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చిన మయాంక్ యాదవ్ తన మార్క్ చూపించాడు.
ఐపీఎల్ 18వ సీజన్ సెకండాఫ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ మాత్రమే కాదు టాప్ 4 జట్ల మధ్య మ్యూజికల్ ఛైర్ తరహాలో పోటీ నడుస్తోంది.