ఈ రోజుల్లో పొద్దున్న లేచింది మొదలు రాత్రి కళ్లు మూసే వరకు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటోంది. రాత్రి నిద్రపోకుండా గంటల తరబడి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు, గేమ్లు చూడటం చాలామందికి వ్యసనంగా మారింది.
సినీ పరిశ్రమలో గ్లామర్, వెలుగు జిలుగులతో పాటు అనేక రకాల గుసగుసలు, ప్రచారాలు కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా నటీనటుల వ్యక్తిగత జీవితాలు, వారి ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ల గురించిన వార్తలు సోషల్ మీడియా
ఒకప్పుడు తన గ్లామర్, అభినయంతో బాలీవుడ్ను ఏలిన బ్యూటీ మల్లికా షెరావత్. సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలోనూ, రకరకాల షోలలోనూ పలకరిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ ఏ తరహా వివాదాలు, ఆందోళనలకు కారణమైందో.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘భూ భారతి’ విధానంలోనూ అదే తరహా ఇబ్బందులు పునరావృతమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
19 రోజులు, 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లా వృధా అయిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగకుండానే ముగి సాయి. వెయ్యి రూపాయలు ఎవడైనా జోబు కొట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాయి కోర్టులు
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ను వీడి KKR, CSK, SRH లేదా పాత జట్టు గుజరాత్ టైటాన్స్కు వెళ్తున్నాడని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్కు గురయ్యే సెలబ్రిటీలలో ఒకరు. సినిమాల్లో నటించడం, విభిన్నమైన టాక్ షోలతో ఆకట్టుకోవడం ఒకెత్తయితే.. ఆమె మాట్లాడే తెలుగు యాసను టార్గెట్ చేస్తూ నెటిజన్లు చేసే ట్రోల్స్ మరో ఎత్తు.
క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ ఒకప్పుడు అజేయమైన శక్తి. 1970 నుండి 1990ల ప్రారంభం వరకు ప్రపంచ క్రికెట్ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన జట్టు ఏదైనా ఉందంటే అది కరేబియన్ టీం మాత్రమే. అలాంటి విండీస్ జట్టు ఇప్పుడు పాతాళానికి పడిపోయింది.
దాదాపు రెండేళ్ల తర్వాత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కు అతన్ని ఎంపిక చేశారు. సాయి సుదర్శన్ గాయపడడంతో.. అతని స్థానంలో సర్ఫరాజ్కు చోటు కల్పించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చాయి. కానీ ప్రేక్షకుల నరనరాల్లో దేశభక్తి భావనను రగిలించి, థియేటర్లలో రక్తం ఉడికించేలా చేసిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ఖడ్గం’ ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది.