వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్ స్వామి. సీఎంగా ఉన్న నాడు జగన్పై ప్రశంసలు కురిపించిన చినజీయర్
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇండియన్ కిచెన్ మీద పడింది. అనుకున్నట్టుగానే ఎల్పీజీ గ్యాస్ చైన్ దెబ్బతిన్నది. బ్యాక్ టు బ్యాక్ సిలిండర్ బుక్ చేసుకుంటామంటే కుదరదని కేంద్రం చెప్పేసింది.
రెండు దేశాల మధ్య యుద్ధం అంటే.. ఆ రెండు దేశాలకే కాదు, ఆ దేశాల మీద డైరెక్ట్ గా, ఇండైరేక్ట్ గా ఆధారపడిన ఎన్నో దేశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇ
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూసారు. 82 ఏళ్ళ కావూరి అనారోగ్యంతో మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సాధారణంగా పొలిటికల్ లైఫ్ లో.. ప్రజల కోసం పనిచేసినా.. లేకపోయినా మార్కెటింగ్ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అధికారంలో ఉన్నవాళ్లు.. అది ఇంకా ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏపీ రాజకీయాల్లో కొడాలి నానీకి ఉన్న ఇమేజ్ వేరు. ఆయన పేరుకు పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు. వైసీపీకి నమ్మకమైన నాయకుడిగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు నమ్మిన బంటుగా కొడాలి నానీ
క్రమశిక్షణకు మా పార్టీ ల్యాండ్ మార్క్ అని చెప్పే టీడీపీలో.. ఆ పార్టీ నేతల బిహేవియర్ మాత్రం డిఫరెంట్ గా కనపడుతోంది. ఎప్పుడు ఏ నాయకుడు.. ఏ వేరియేషన్ చూపిస్తాడో అర్థం కాక కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల మాట అధికారులు వింటారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాలపై సాధారణ ప్రజల్లో ఉండే ఒపినియన్ ఇది.
కాకినాడ జిల్లా.. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం
తిరుమల లడ్డు కల్తీకి జగన్ కి సంబంధం లేదు. ఇది టీటీడీ బోర్డు కి సంబంధించిన వ్యవహారం. ఈ స్టేట్మెంట్ ఏపీ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇచ్చినది.