Top story: సిపి సుమతి రంగంలోకి దిగితే గాని, సిటీలో ఆడవాళ్ళ బాధలు అర్థం కాలేదా?
మల్కాజ్గిరి కమిషనర్ గా బాధ్యతలు తీసుకోగానే సి పి సుమతి పెద్ద సాహసమే చేశారు. దిల్షుక్నగర్ బస్ స్టాప్ లోఒక సాధారణ మహిళగా మూడు గంటల పాటు నిలబడినశ్రీమతి సుమతినీ 40 మంది పోకిరీలు వేధించారట.