భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు.