బ్రేకింగ్:మా సరితమ్మను స్టేజ్ మీదకు పిలవరా, పొంగులేటిని చుట్టుముట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు
గద్వాలలో నిర్వహించిన భూ భారతి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక నేత సరితా తిరుపతయ్యను స్టేజ్ మీదకు పిలవలేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.