ఎప్పుడెప్పుడా దేశమంతా ఎదురుచూసిన ఆ క్షణం అతి త్వరలోనే వస్తుందా అంటే అవును అనే సమాధానమే బలంగా వినిపిస్తోంది. ఎందుకు అంటే తెలంగాణ సీఎం రేవంత్ సమక్షంలో మావోయిస్టుల భారీ
గత నాలుగేళ్లుగా వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలిక ఆ కుటుంబ అభిమానులకు, కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగులుస్తోంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమోగానీ.. అక్కడ అనుసరించిన వ్యూహాలపై మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది. భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించిన విధానాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80% పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కార్పొరేషన్ లోను ఐదు కార్పొరేషన్లను దక్కించుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో…చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిత్యం విమర్శలు చేసుకుంటున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు…పురపోరులో మాత్రం నాకు నువ్వు…నీకు నేను అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది…సెంబ్లీ ఎన్నికల్లోనూ వరుసగా పరాజయాలే…అసమర్థుడు అన్నారు. సినిమా డైలాగ్లు పేల్చారు. నాడు పప్పు అంటూ గేలి చేశారు. ఒకటేమిటి…ఎన్ని మాటలు అనాలో అన్ని అన్నారు.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి, ముఖ్యమంత్రి రేవంత్ , ప్రతిపక్షాలు తోపాటు మీడియా అధిపతులు
తెలంగాణ పాలిటిక్స్ను కుదిపేస్తున్న నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం టెండర్ను రద్దు చేసినా..