ఆంధ్రప్రదేశ్ లో కొందరు వైసీపీ నేతలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.