ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌తో ఓటర్ల ముందుకు

తెలంగాణలో పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల స్థానం బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 19 February 2025, 1:55 PM IST

Published : 
  • 19 February 2025, 1:55 PM IST

Exit mobile version