ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ మరో సంభాల్గా మారబోతోందా? సంభాల్లో ఆలయంపై మసీదు నిర్మించినట్టే, సహారన్పూర్లోనూ జరిగిందా? సహారన్పూర్లో మసీదు కూల్చివేత సందర్భంగా బయటపడ్డ పురాతన బావి ఆ అనుమానాలకే తావిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే క్రమశిక్షణ పార్టీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి తీవ్రస్థాయిలో రచ్చకెక్కాయి. పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు, రెండోసారి ఎంపీలుగా గెలిచిన బలమైన లీడర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
తెలంగాణ కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ పెట్టిన మంటల వేడి కొనసాగుతూనే ఉంది. పార్టీలో అంతర్గత కలహాలు, అధిష్ఠానం వద్ద నడుస్తున్న పంచాయితీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి.
దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? దేశాన్ని కాపాడగల సమర్థుడైన నాయకుడు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తూ.. తాజాగా ‘ఇండియా టుడే – సీ వోటర్’ దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’
2028 లో రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి, బి ఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం సెట్ అయిపోయింది. పరిస్థితులను బట్టి ఎన్నికల ముందు కానీ, తర్వాత గాని బిజెపి బీఆర్ఎస్ మధ్య పొత్తులు కాయం
19 రోజులు, 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లా వృధా అయిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగకుండానే ముగి సాయి. వెయ్యి రూపాయలు ఎవడైనా జోబు కొట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాయి కోర్టులు
ఎన్నికలొచ్చాయంటే చాలు రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ప్రచారం ఖర్చు ఒకెత్తయితే, కంటికి కనిపించకుండా రహస్యంగా పంచే ‘సీక్రెట్ ఖర్చు’ అభ్యర్థులకు పెద్ద గుదిబండగా మారుతాయి
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఊరూరా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, వీధి గోడలపై పోస్టర్లు, కరపత్రాలు, టీవీల్లో చర్చలు ఉండేవి. కానీ, ఈ డిజిటల్ యుగంలో రాజకీయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్లోనూ, కేంద్రంలోనూ భుజం భుజం కలిపి నడుస్తున్న బీజేపీ, జనసేనల మధ్య తెలంగాణ రాజకీయాల్లో మాత్రం తీవ్ర విభేదాలు పొడచూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య స్నేహం వికసిస్తుంటే, తెలంగాణకు వచ్చేసరికి అది కాస్తా రాజకీయం