తెలుగుకు బదులు హిందీ పేపర్, టెన్త్ పరీక్షల్లో నిర్లక్ష్యం…!
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ మొదలైన మొదటి రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మంచిర్యాలలో విద్యార్థులకు తెలుగు పేపర్కు బదులు హిందీ పేపర్ ఇచ్చారు సిబ్బంది. ఎగ్జామ్ పేపర్ చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.