తెలుగు సినిమా గత పదేళ్లలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. భారీ నిర్మాణ విలువలు, పాన్-ఇండియా ఆలోచన, సాంకేతిక నైపుణ్యం, ప్రపంచ స్థాయి విజువల్స్తో తెలుగు సినిమా తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
టాలీవుడ్లో ఒకప్పుడు వరుస హిట్లతో ‘గోల్డెన్ లెగ్’ అనిపించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఢిల్లీ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీని ఏలిన ఈ పంజాబీ కుట్టి, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన భాషా పరిజ్ఞానం గురించి చేసిన కామెంట్స్
ప్రముఖ తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.
అమెరికాలో పోలీసు నిర్లక్ష్యానికి బలైపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసులో.. అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
టీ20 వరల్డ్ కప్ కు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది.
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ మొదలైన మొదటి రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మంచిర్యాలలో విద్యార్థులకు తెలుగు పేపర్కు బదులు హిందీ పేపర్ ఇచ్చారు సిబ్బంది. ఎగ్జామ్ పేపర్ చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత డైరెక్టర్లకు హీరోలకు బౌండరీలు అయితే కనపడటం లేదు. ఎక్కడైనా.. ఏ భాషలో అయినా ఎప్పుడైనా సినిమా చేసేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతున్నారు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ఇండియా వైడ్ గా క్రేజ్ క్రియేట్ చేసిన.. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్… ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో.. తెలుగు వాళ్లలో భయం మొదలైంది. ముఖ్యంగా అక్కడ రెస్టారెంట్లలో పార్ట్టైం ఉద్యోగాలు చేస్తున్న తెలుగు యువత పరిస్థితి మరీ దారుణంగా ఉంది.