బ్రేకింగ్: కొత్త సీజేఐగా జస్టిస్‌ BR.గవాయి

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు కొత్త న్యాయమూర్తి రానున్నారు. త్వరలోనే జస్టిస్‌ BR. గవాయి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

  • Written By:
  • Publish Date - April 16, 2025 / 04:20 PM IST

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు కొత్త న్యాయమూర్తి రానున్నారు. త్వరలోనే జస్టిస్‌ BR. గవాయి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత సీజేఐ సజీవ్ ఖన్నా పదవీకాలం వచ్చే నెల 13తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో తరువాతి న్యాయమూర్తిగా గవాయి పేరును ప్రతిపాదించారు సంజీవ్‌ ఖన్నా. తన ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖకు సైతం పంపించారు. దీంతో సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్. గవాయి బాధ్యతలు చేపట్టబోతున్నారు.