పిఠాపురంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వర్మను ఆహ్వానించకపోవడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.