ఐపీఎల్ 2025 సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో ఏప్రిల్ 19న జరిగిన జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.