ఐపీఎల్ సంచలన స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఆడుతున్న తీరు ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2025లో సెంచరీతో పాటు ఐపీఎల్ 2026
వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ముగిసేవరకూ చీఫ్ సెలక్టర్ గా కొనసాగాలనుకుంటున్న అజిత్ అగార్కర్ దీనికి సంబంధించి బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఐపీఎల్-2025కి ముందే అగార్కర్ పదవీకాలాన్ని పొడగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను సాధించిన ఐదు ఐసీసీ టైటిల్ గెలిచిన జట్లను బీసీసీఐ ఘనంగా సన్మానించింది. వార్షిక నమన్ అవార్డ్స్ వేడుకలో ఈ జట్లను గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
భారత క్రికెట్ భవిష్యత్తును మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యువ ప్రతిభావంతుల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో బిజీగా ఉంది. ఇది ముగిసిన మూడు వారాలకు ఐపీఎల్ హడావుడి మొదలువుతుంది. మే నెలాఖరు వరకూ ఐపీఎల్ జరగనుండగా..
బీసీసీఐ తాజాగా 2025-2026 సీజన్కు సంబంధించి టీమిండియా ఆటగాళ్ల వార్షిక ఒప్పంద జాబితాను ప్రకటించింది. ఈ సారి సెలెక్షన్ కమిటీ అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది
పాకిస్తాన్ బాయ్ కాట్ నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్లో ఇండియా, పాక్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తో ఐసీసీ చర్చలు జరుపుతోంది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ టీమిండియా మాత్రం ఐసీసీ నిబంధనల ప్రకారం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమైంది
టీమిండియా టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్లో వచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు సూర్య హాఫ్ సెంచరీ చేయక 468 రోజులు అయింది.