ప్రస్తుతం టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో బిజీగా ఉంది. ఇది ముగిసిన మూడు వారాలకు ఐపీఎల్ హడావుడి మొదలువుతుంది. మే నెలాఖరు వరకూ ఐపీఎల్ జరగనుండగా..
బీసీసీఐ తాజాగా 2025-2026 సీజన్కు సంబంధించి టీమిండియా ఆటగాళ్ల వార్షిక ఒప్పంద జాబితాను ప్రకటించింది. ఈ సారి సెలెక్షన్ కమిటీ అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది
పాకిస్తాన్ బాయ్ కాట్ నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్లో ఇండియా, పాక్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తో ఐసీసీ చర్చలు జరుపుతోంది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ టీమిండియా మాత్రం ఐసీసీ నిబంధనల ప్రకారం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమైంది
టీమిండియా టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్లో వచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు సూర్య హాఫ్ సెంచరీ చేయక 468 రోజులు అయింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో విఫలమయ్యాడు
భారత్ వేదికగా జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని లేదంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని తేల్చేసింది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ జట్టు ఎంపిక విషయంపై కీలక కామెంట్స్ చేశాడు. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టమైన విషయమని అన్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న వేళ రెండు ప్రధాన ఫ్రాంచైజీలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తమ సొంత మైదానాల విషయంలో తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి.