ఛాంపియన్లకు గుర్తింపు… పద్మ అవార్డుల్లో క్రీడాకారుల జోరు…!

76వ గణతంత్ర దినోత్సవ వేళ భారత క్రీడారంగం గర్వించేలా కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది. హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.

Post Published By: dialnews
Updated : 26 January 2026, 2:15 PM IST

Published : 
  • 26 January 2026, 2:15 PM IST

Exit mobile version