Top story : సామాన్యుడిపై పెట్రో బాంబ్ ఫ్యూచర్లో మరింత పైపైకి…!
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు భారీగా పెంచాయి. లీటరు పెట్రోల్పై రూ.3, డీజిల్పై రూ.3 చొప్పున ధరలు పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.