YSR JAYANTHI : ఒకే వేదికపై విజయమ్మ, సోనియా.. జగన్ లేకుండానే వైఎస్సార్ జయంతి

ఏపీలోని విజయవాడలో ఈనెల 8న వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు APCC అధ్యక్షురాలు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ ని కూడా పిలిచారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ కూడా పాల్గొంటున్నారు. ఆ రోజు సభా వేదికపై సోనియా, విజయమ్మ పక్క పక్కనే కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 July 2024, 1:15 PM IST

Published : 
  • 5 July 2024, 1:15 PM IST

Exit mobile version