ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు క్లీన్ చిట్… కేజ్రీవాల్ , కవిత తో సహా 23 మంది నిర్దోషులే…!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రౌస్ అవెన్యూ కోర్ట్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిస్సోడియా, కల్వకుంట కవితతో సహా 23 మందికి సిబిఐ కేసులో క్లీన్ చిట్ చేసింది.