Top story: పసిడి వ్యాపారులకు కేంద్రం షాక్… లోహాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు…!
దేశీయ మార్కెట్లో పసిడి, వెండి వెలుగులకు కేంద్రం బ్రేకులు వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండి, ప్లాటినం వస్తువులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లను అడ్డుపెట్టుకొని జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టడమే లక్ష్యం