హిమాలయ దేశంలో కొద్ది రోజులుగా జరుగుతున్న విధ్వంసమే ఇది. కోషి ప్రావిన్స్లోని సున్సారీ జిల్లాలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసింది
19 రోజులు, 225 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లా వృధా అయిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా సజావుగా సాగకుండానే ముగి సాయి. వెయ్యి రూపాయలు ఎవడైనా జోబు కొట్టేస్తే ఆరు నెలలు జైలు శిక్ష వేస్తాయి కోర్టులు
ఈ పేరు వినగానే మనకు వర్సటైల్ యాక్టర్ మాత్రమే కాదు, లౌడ్ అండ్ క్లియర్ గా పొలిటికల్ వాయిస్ వినిపించే ఒక లీడర్ కూడా గుర్తుకొస్తారు. అయితే ప్రస్తుతం ఈయన చుట్టూ ఒక రేంజ్ లో పొలిటికల్ వార్ నడుస్తోంది.
త్రివేది ఢిల్లీకి వచ్చినప్పుడే.. రా చీఫ్ ఎందుకెళ్లారు? హసీనా సర్కార్ పతనం, ఢాకాలో రాజకీయ మార్పుల తర్వాత ఏర్పడిన కొత్త సర్కార్తో భారత్ అధికారికంగా జరిపిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశమిది.
మన జేబుల్లో ఉండే పది, ఇరవై రూపాయల నోట్లు త్వరలోనే పూర్తిగా మారిపోబోతున్నాయి. అవును, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కరెన్సీ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఉక్రెయిన్ తో యుద్ధం మరియు మిడిల్ ఈస్ట్ లో అమెరికా-ఇరాన్ ల మధ్య నడుస్తున్న సంక్షోభం వల్ల రష్యా ఇప్పుడు తీవ్రమైన చమురు మరియు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఊరూరా భారీ బహిరంగ సభలు, రోడ్షోలు, వీధి గోడలపై పోస్టర్లు, కరపత్రాలు, టీవీల్లో చర్చలు ఉండేవి. కానీ, ఈ డిజిటల్ యుగంలో రాజకీయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
భారతదేశంలో రిజర్వేషన్ల అంశం ఎప్పుడూ ఒక సంచలనమే. అయితే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సరికొత్త వివాదం మొదలైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వల్ల తీవ్ర నిరాశకు గురైన యువత
అగ్ని-4.. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఉగ్రదేవం వెన్నులో వణుకుపుట్టిస్తున్నది ఇదే. ఎందుకంటే, ఈ మిస్సైల్ రేంజ్ లోకి ఎంటైర్ పాకిస్తాన్ వస్తుంది. ఒడిశాలోని ఛాందీపూర్ ఐటీఆర్ కాంప్లెక్స్ నుంచి అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని సంచలనం రేగుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా జెన్-జీ యువత, విద్యార్థులు చేసిన ఆందోళనలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద షాక్గా మారాయి