ఇస్లామాబాద్ టాక్స్.. ఈ పేరుతోనే పీస్ మేకర్ అవతారం ఎత్తింది పాకిస్తాన్. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేస్తామంటూ ఇస్లామాబాద్లో చాలా డ్రామాలే ఆడింది. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో సదస్సులు, దౌత్య ప్రకటనలు గుప్పిస్తూ అంతర్జాతీయ సమాజం
అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆర్థికంగా ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియని స్థితిలో ఉన్న పొరుగు దేశం పాకిస్తాన్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త అంతర్జాతీయ మైండ్ గేమ్కు తెరలేపింది.
గ్లోబల్ డిప్లమసీలో ప్రతీ పర్యటనకు ఒక కారణం ఉంటుంది. అధికారిక ప్రకటనలు కూడా ఉంటాయి. కానీ, నార్త్ కొరియా ఫారిన్ మినిస్టర్ మాస్కో పర్యటన మాత్రం చాలా అంటే చాలా సీక్రెట్గా మొదలైంది.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్- అమెరికా మధ్య మళ్ళీ ప్రారంభమైన ఉద్రిక్తతలు మరియు పశ్చిమ ఆసియాలో అమెరికా జోక్యం వంటి లేటెస్ట్ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి
ప్రపంచ పటంలో పశ్చిమ దేశాలు ఎన్ని కుట్రలు చేసినా.. తన వ్యూహాత్మక పట్టుతో అగ్రరాజ్యం అమెరికాకే ముచ్చెమటలు పట్టిస్తోంది ఇరాన్. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ను విజయవంతంగా దిగ్బంధించి, ప్రపంచ చమురు రవాణాను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఇరాన్.
చెరపకురా చెడేవు.. అన్న సామెత పాకిస్తాన్కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చిందా దేశం. అందుకు మిలటరీని, నిఘా సంస్థలను ఉసిగొల్పింది.
భారతీయ యువతకు ఎలాంటి ఉద్యోగ పత్రాలు లేదా కంపెనీ స్పాన్సర్షిప్ లేకుండానే యూకేలో నివసించడానికి, ఉద్యోగం చేసుకోవడానికి లేదా చదువుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చేసింది. దీనినే “యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కేమ్” అని పిలుస్తారు.
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. హూతీ రెబల్స్ సౌదీపై క్షిపణి దాడులకు తెగబడ్డం ఉగ్రదేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ దాడుల ప్రకంపనలు ఇప్పుడు సౌదీ కంటే ఎక్కువగా పాక్నే వణికిస్తున్నాయి
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం.. అంతర్జాతీయ రాజకీయాలను శాసించే దేశం అమెరికా. అలాంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇప్పుడు ఒక సంచలన వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’పై ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది