Laptops: కెమెరాలు, ప్రింటర్ల రేట్లు పెరుగుతాయా..? వీటిపై ఆంక్షలెందుకు..!

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్‌ల దిగుమతిని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగమే ఆంక్షలు. నవంబర్1 తర్వాత వీటిని దిగుమతి చేసుకోవాలంటే ఆయా కంపెనీలు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

Post Published By: narender Thiru
Updated : 11 August 2023, 11:59 AM IST

Published : 
  • 11 August 2023, 11:59 AM IST

Exit mobile version