ప్రస్తుతం కర్నూలు రైతు బజార్లో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40 దాకా పలుకుతోంది. బయటి మార్కెట్లో ఈ ధర రూ.35 నుంచి రూ.45 దాకా ఉంది. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని కర్నూలు రైతు బజార్ వర్గాలు తెలిపాయి.