ఇంకా ఎవరి దగ్గరయినా 2వేల రూపాయల నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోవడం బెటర్. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెట్టిన సెప్టెంబరు 30 డెడ్ లైన్ ముంచుకొస్తోంది.