Nigeria, suicide attack : నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి

ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో శనివారం ఆత్మాహుతి చేసింది. ఓ మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో దాదాపు 18 మంది చనిపోయారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 June 2024, 2:38 PM IST

Published : 
  • 30 June 2024, 2:38 PM IST

Exit mobile version