ఆస్తి కోసం, బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తను లేపేసిన భార్య

2023 జనవరి 12.. మడకశిరలోని కోడిగానిపల్లి సమీపంలో ఉన్న హంద్రీనివా బ్రిడ్జ్‌ కింద ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అటూఇటూగా ఓ 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అతను. బాడీ చూస్తేనే ఎవరో చంపి శవాన్ని ఇక్కడ పడేసినట్టు క్లియర్‌గా తెలుస్తోంది.

Post Published By: Vencateshg
Updated : 13 November 2024, 7:16 PM IST

Published : 
  • 13 November 2024, 7:16 PM IST

Exit mobile version