Tamil Nadu : నాటుసారా తాగి 13 మంది మృతి.. అధికారులపై సీఎం స్టాలీన్ ఆగ్రహం..

తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగి 13 మంది మరణించారు. మరో 40 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 June 2024, 11:35 AM IST

Published : 
  • 20 June 2024, 11:35 AM IST

Exit mobile version