Mediterranean Sea : మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం.. 61 మంది దుర్మరణం..

మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులతో జువారా నుంచి యూరప్ కు వయలుదేరిన బోటు లిబియా తీరంలో బోల్తా పడటంతో 61 మంది దుర్మరణం చెందారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 December 2023, 3:39 PM IST

Published : 
  • 17 December 2023, 3:39 PM IST

Exit mobile version