నేటి యుగం మొత్తం సాంకేతికత వైపే ఆధారపడి ఉంది. దీనికి తగన డేటా సామర్థ్యాన్ని అందించేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే మన్నటి వరకూ 4జీ సేవలను అందిస్తున్న మొబైల్ నెట్వర్క్ సంస్థలు 5జీ వైపుకు అడుగులు వేశాయి. అయితే ఈ 5జీలో మరింత ఆధునికతను జోడిస్తూ 5జీ ఫిక్స్డ్ వైర్ లెస్ యాక్కెస్ ను ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఎయిర్ ఫైబర్ పేరుతో లాంజ్ చేసింది.

India's First Wireless Wifi Introducing By Airtel