కెప్టెన్ ను మార్చబోతోన్న ఆసీస్, స్మిత్ చేతికే జట్టు పగ్గాలు

పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

Post Published By: Vencateshg
Updated : 7 January 2025, 8:24 PM IST

Published : 
  • 7 January 2025, 8:24 PM IST

Exit mobile version