Bihar : క్యాంటీన్ ఆహారంలో పాము పిల్ల.. అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులు

బిహార్ లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. ఈ ఘటన బంకాకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది. అది తెలియక భోజనం చేశారు కొందరు విద్యార్థులు..

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 June 2024, 3:35 PM IST

Published : 
  • 17 June 2024, 3:35 PM IST

Exit mobile version