Bhadradri Talambralu: భద్రాద్రి సీతారాముల తలంబ్రాలు.. రూ.151 చెల్లిస్తే మీ ఇంటికే

ఈ కల్యాణోత్సవాన్ని నేరుగా హాజరై, చూసే అవకాశం లేని భక్తులు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. కళ్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు దీనికోసం రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, ముందుగా వివరాలు నమోదు చేసుకోవాలి.

Post Published By: narender Thiru
Updated : 1 April 2024, 8:27 PM IST

Published : 
  • 1 April 2024, 8:27 PM IST

Exit mobile version