బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో నలుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈరోజు చార్జిషీట్ దాఖలు చేసింది.