Budget 2024: ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్.. ఆయుష్మాన్ భారత్ వర్తింపు..

పార్లమెంటులో వోటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ వివరాల్ని సీతారామన్ వెల్లడించారు. ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత బడ్జెట్‌లో ఈ స్కీమ్‌ కోసం రూ.7,200 కోట్లు కేటాయించారు.

Post Published By: narender Thiru
Updated : 1 February 2024, 3:45 PM IST

Published : 
  • 1 February 2024, 3:45 PM IST

Exit mobile version