మండుటెండల్లో వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఐతే ఈ పరిస్థితికి టీడీపీనే కారణమని.. వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ చేయకుండా సైకిల్ పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.