CHANDRABABU NAIDU: పెన్షన్లపై చంద్రబాబు లేఖ.. ఆడుకుంటున్న జనాలు..

మండుటెండల్లో వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఐతే ఈ పరిస్థితికి టీడీపీనే కారణమని.. వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ చేయకుండా సైకిల్ పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 3 April 2024, 3:16 PM IST

Published : 
  • 3 April 2024, 3:16 PM IST

Exit mobile version