IMD : తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. నైరుతి రాక ఈసారి ముందుగానే..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయ్. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్. గతేడాది సరిగ్గా వర్షపాతం లేకపోవడంతో.. ఈసారి పరిస్థితి ఏంటా అని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 May 2024, 1:15 PM IST

Published : 
  • 14 May 2024, 1:15 PM IST

Exit mobile version