Pakistan Crisis: రేపో మాపో పాక్ దివాళా..!

ఇన్నేళ్లుగా పాక్ పాలకులు చేసిన పాపం ఆ దేశ ప్రజల పాలిట శాపంగా మారింది. అనాలోచిత నిర్ణయాలు, భారత్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి లక్షల కోట్లు తగలేసింది. ముష్కర ముఠాలను పెంచి పోషించింది. దాని పర్యవసానం ఇప్పటికి కానీ దాయాదికి అర్థం కాలేదు.

Post Published By: Raju Cln
Updated : 23 February 2023, 2:00 PM IST

Published : 
  • 23 February 2023, 2:00 PM IST

Exit mobile version