తెలంగాణలో మరో సారి పోడు భూమల వివాదం కలకలం.. ఖమ్మం – సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు చంద్రయాపాలెం అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయంలో రెండు గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

Dispute over waste land in Khammam.. Tribesmen chased away by police