జనవరి 22 అనే తేదీప్రతి భారతీయుడి గుండెల్లో మర్చిపోలేని ఒక అధ్బుతమైన రోజుగా గుర్తుండిపోతుంది. తను పుట్టిన ఏలిన అయోధ్య లో ఆ శ్రీరామచంద్రుడికి నేడు స్థిరనివాసం ఏర్పడింది. తన ధర్మపత్ని సీతమ్మతల్లి, అగ్రజుడు లక్ష్మణుడు, అనుచరుడైన ఆంజనేయుడు తో కలిసి రామ్ లల్ల అయోధ్య లో ప్రాణ ప్రతిష్ట గావించాడు. ఇలాంటి పర్వదినాన తెలుగు చిత్ర సీమకి చెందిన ఒక హీరో తండ్రి అవ్వడం ఇప్పుడు ప్రాధానత్యని సంతరించుకుంది.

Father Suhas.. Joy remembering Ayodhya Rama