తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గూడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం త్వరలో ప్రారంభంచేయనుంది. దీని కోసం లక్షల కుటుంబాలు ఎదురు చేస్తున్నాయి. కాగా ఈనెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. మీ-సేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యం వంటి నిత్యవసర రసుకులు కాకుండానే ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాలకూ కూడా రేషన్ కార్డులో చేర్చనున్నారు.

Good news for the people of Telangana.. The process of new ration cards is speeding up..