Guru Poornami : దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. గురుపౌర్ణమి విశిష్టత ఏంటో తెలుసా..?

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురుపౌర్ణమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. దేశ వ్యాప్తంగా సాయిబాబా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక దక్షిణాదిలోనిని ప్రముఖ శిరిడీ ఆలయంకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 21 July 2024, 11:28 AM IST

Published : 
  • 21 July 2024, 11:28 AM IST

Exit mobile version