బంజారాహిల్స్ పరిసర ప్రాంతంలో షేక్ పేట్ లో అత్యంత విలువైన రెండు ఎకరాల భూమి కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తో పాటు మరికొందరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వార్తాల్లో నిలిచారు.

High Court issued notices to Tollywood star director K Raghavendra Rao Do you know why?