ఐపీఎల్ మెగావేలం వీళ్ళు అమ్ముడవడం కష్టమే

ఐపీఎల్ ఆటగాళ్ళ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. రెండోసారి విదేశాల్లో నిర్వహిస్తున్న బీసీసీఐ ఈ సారి వేలం కోసం సౌదీ అరేబియన్ సిటీ జెడ్డాను ఎంపిక చేసింది. అటు రిటెన్షన్ జాబితాలను కూడా ఫ్రాంచైజీలు ప్రకటించేయడంతో పలువురు స్టార్ ప్లేయర్స్ సైతం వేలంలోకి వచ్చారు.

Post Published By: Vencateshg
Updated : 13 November 2024, 1:32 PM IST

Published : 
  • 13 November 2024, 1:32 PM IST

Exit mobile version