ఐపీఎల్ ఆటగాళ్ళ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. రెండోసారి విదేశాల్లో నిర్వహిస్తున్న బీసీసీఐ ఈ సారి వేలం కోసం సౌదీ అరేబియన్ సిటీ జెడ్డాను ఎంపిక చేసింది. అటు రిటెన్షన్ జాబితాలను కూడా ఫ్రాంచైజీలు ప్రకటించేయడంతో పలువురు స్టార్ ప్లేయర్స్ సైతం వేలంలోకి వచ్చారు.
