వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాస్పోర్టుపై హైకోర్టులో విచారణ ముగిసింది. శుక్రవారం ఏపి హై కోర్టు లో జగన్ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఐదేళ్ల కు పాస్పోర్ట్ రెన్యువల్ ఇవ్వాలంటు పిటిషన్ దాఖలు చేసారు.