Liquor Shops, Bandh : ఆ మూడు రోజులు మద్యం షాపులు బంద్.. తొందరపడండి !

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్ లను ఈనెల 28న తేదీ సాయంత్రం 5 గంటల నుండి 30వ తేదీ పోలింగ్ ముగిసేవరకు బెల్టు షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 November 2023, 11:35 AM IST

Published : 
  • 26 November 2023, 11:35 AM IST

Exit mobile version