వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. భార్య, బిడ్డలు ఉండగానే శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య దువ్వాడ వాణి, ఆయన కుమార్తె ఆరోపించిన సంగతి తెలిసిందే.