Hajj 2024 : హజ్ యాత్రలో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు.. 577 మందికి పైగా మృతి..

ముస్లింల పవిత్ర యాత్ర అయిన హజ్ యాత్రలో తీవ్ర విషాద ఛాయాలు అలుముకున్నాయి. కాగా ఈ నెల 17నా హజ్ యాత్రలో తీవ్ర వడదెబ్బ తగిలి దాదాపు 19 మంది ఒకే రోజు మరణించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 June 2024, 2:45 PM IST

Published : 
  • 19 June 2024, 2:45 PM IST

Exit mobile version