PM MODI: పులులతో ప్రధాని.. కాజీరంగా నేషనల్ పార్కులో మోదీ..!

మోదీ కూడా కెమెరా చేతబట్టి.. అక్కడి అద్భుత దృశ్యాల్ని క్లిక్ మనిపించారు. ప్రకృతి దృశ్యాలను బైనాక్యులర్ల సాయంతో వీక్షించారు. ముందు ఏనుగుపై ఎక్కి సవారీ చేశారు. ఆ తర్వాత జీపులో సవారీ చేస్తూ.. పులులు, ఏనుగులు, ఖడ్గ మృగాలు సహా అడవి జంతువులను వీక్షించారు.

Post Published By: narender Thiru
Updated : 9 March 2024, 2:04 PM IST

Published : 
  • 9 March 2024, 2:04 PM IST

Exit mobile version